Skip to main content

కొత్త హీరోయిన్ ని ముద్దులతో నలిపేసిన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ…!

వంద చెత్త సినిమాలు తీసినా…101 వ సినిమాకు కూడా ప్రేక్షకులు వచ్చేలా చేసుకోగల ఘనుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా మేకింగ్ కోసం 5 శాతం బుర్ర వాడుతున్న వర్మ, 95 శాతం దాని పబ్లిసిటీ కి వాడేస్తున్నాడు. కొన్నాళ్లుగా వర్మ తీస్తున్న ఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. కానీ ఆయన ప్రతి సినిమాకు మినిమమ్ వసూళ్లు దక్కుతున్నాయి. 10 రూపాయలతో సినిమా తెరకెక్కించి, తన పాపులారిటీ, పబ్లిసిటీ తెలివితేటలతో 100 సంపాదిస్తున్నాడు వర్మ. ఈజీ మనీకి అలవాటు పడిన వర్మ ఆ పంథా వదలడం లేదు. క్లైమాక్స్ మూవీ చెత్తగా ఉందని పెదవి విరిచిన ప్రేక్షకులు 200 రూపాయలు చెల్లింది, నganam మూవీ చూశారు. ఈ రెండు చిత్రాలు వర్మకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ స్పూర్తితో థ్రిల్లర్ అనే మరో మూవీని వర్మ ప్రారంభించారు.
నganam చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను హీరోయిన్‌గా పరిచయంచేసిన వర్మ మూడు రోజుల క్రితం అప్సర రాణి అనే మరో కొత్త యువతిని పరిచయం చేసాడు. ఆమెతో థ్రిల్లర్ అనే ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఐతే అప్సర రాణి కొత్త అమ్మాయి కాదు. ఈ హీరోయిన్ అసలు పేరు అంకిత మహారాణా. 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్లా అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఎవ్వరికి పెద్దగా ఈమె గుర్తు లేదు. దీనితో వర్మ ఈ హీరోయిన్ ని ట్విట్టర్ ద్వారా అప్సరా రాణిగా పరిచయం చేశాడు. ఆమె హాot హాot ఫోటోలు సోషల్ మీడియాలో హాot టాపిక్ కాగా రోజుల వ్యవధిలో వేల ఫాలోవర్లు వచ్చి చేరారు.
ఇక ఈ హీరోయిన్ తో వర్మ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా అప్సరా రాణిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. థ్రిల్లర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా..ఆఫ్ స్క్రీన్ లో డైరెక్టర్ గా వర్మ రొమాన్స్ ఎక్కువైపోయింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ వర్మ అదృష్టవంతుడు అంటున్నారు. కొందరు ఆయన్ని ఎప్పటిలాగే అసహ్యించుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1:  దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.  కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...

108,104 Ambulance Services in AP: రేపే 108, 104 సర్వీసులు ప్రారంభం, అత్యాధునికంగా తీర్చిదిద్దిన 1068 అంబులెన్సులను లాంచ్ చేయనున్న ఏపీ సీఎం వేయస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను చేపట్టిన ఏపీ సీఎం తాజాగా ఆరోగ్యశ్రీ పథకంలో పలు మార్పులను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను అందుబాటులోకి (1,068 new 108 ambulances) తీసుకువస్తున్నారు. రేపు ఉదయం 9:35 గంటలకు సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద అత్యాధునిక అంబులెన్స్‌ సర్వీసులను (ambulances) ప్రారంభించనున్నారు విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబ...

ఏపీ సీఎంపై పూరి జగన్నాథ్ ప్రశంసలు

ఏపీ ఇవాళ సీఎం జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా విస్తతరిస్తున్న వేళ జగన్ చేసిన ఈ పనికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురిపిస్తోంది.  ఏపీ సీఎం జగన్  ఇవాళ రాష్ట్రంలో 104, 108 సర్వీసుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాథ్  జగన్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ట్విట్టర్ వేదికగా హ్యాట్పాఫ్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తులు మరియు తీవ్రమైన అమరికల కోసం AP లోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ‘108,104’ అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన జగన్ గారికి అభినందనలు అంటూ పూరి ట్వీట్ చేశారు. ఏపీలో మరో గొప్ప కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రజారోగ్య రంగంలో ప్ర...