Skip to main content

Posts

Showing posts from August, 2020

పేదోల్లమే మనకు ఓటేసే హక్కు ఉందికాని నాయకులకు సూచించే హక్కు లేదు

  స్టేషన్లో ట్రేన్ మూవ్ అవుతుండగా ఒక ట్రంకు పెట్టె పట్టుకొని ఒక భర్త,భార్య ఎక్కారు.ఆ మహిళ అక్కడే ఉన్న డోర్ దగ్గర కూర్చుంది,తన భర్త టెన్షన్ తో అక్కడేఅ నిలబడ్డాదు ఎందుకంటే అది రిజర్వేషన్ బోగి అని తనకు తెలుసు. ఇంతలో టికెట్ కలెక్టర్ రావడంతో తన దగ్గర ఉన్న టికెట్స్ తీసి చూపించాడు.వెంటనే టికెట్ కలెక్టర్ ఇవి జెనరల్ బోగీవి, తర్వాత స్టేషన్ రాగానే దిగి వెళ్ళి ఆ బోగిలో ఎక్కండి అని చెప్పాడు.దాంతో అతను సర్ నా భార్యా, ఈ ట్రంకు పెట్టెతో అదెక్కడానికి చాలా కష్టపడ్డాం సార్, అయినా సాధ్యం కాకనే దీంట్లోకొచ్చాం సార్.తర్వాతి స్టేషన్లో దిగండి లేదంటే అయిదువందలు ఫైన్ కట్టండి అన్నాడు టి.సి.                              ఆ భార్యా,భర్తలు తమ కూతురికి బిడ్డ పుట్టడంతో చూడ్డానికి వెల్తున్నారు. అతను ఒక చిన్నపాటి వ్యాపారవేత్త దగ్గర పని చేస్తాడు. పట్టుబట్టడంతో తన యజమాని రెండు రోజుల సెలవుతో పాటు ఏడు వందలు అడ్వాన్స్ జీతం ఇచ్చాడు.అతను తన దగ్గరున్న డబ్బుల్లోంచి వంద రూపాయలు టి.సి కి ఇస్తూ  " సార్ మీము ఆ జనరల్ బోగీలో ఎక్కలేము ఇదిగో ఇక్కడే డోర్ దగ...

ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త!

  గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త....  గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఈ కంపెనీలు రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశంపై ప్రస్తుతం చర్చిస్తున్నాయి. ఎన్‌పీసీఐతో ఈ కంపెనీల చర్చలు సఫలం అయితే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది. తద్వారా ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఆటో డెబిట్ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే నెలవారీ బిల్లులను సులభంగా చెల్లించొచ్చు. కరెంటు బిల్లు, మొబైల్ ఫోన్ బిల్లు, ఈఎంఐలు, మీడియా సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా ఎన్నో రకాల చెల్లింపులు ఆటోమేటిక్ గా చెల్లించవచ్చు. వాటి చెల్లింపులకు చివరి తేదీ ఎప్పుడు, ఎలా చెల్లించాలి తదితర విషయాల గురించి ఇక ఆలోచించాల్సిన పని ఉండదు. దాదాపు నెల రోజుల్లోనే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా కంపెనీల వర్గాల ద్వారా తెలుస్తోంది

ఇలాంటి తల్లులు భూమిపై అరుదుగా జన్మిస్తారు...యువకుల ప్రాణం కోసం.. తమ ఒంటిపై చీరలు తీసి మరీ..

 ఇలాంటి తల్లులు భూమిపై అరుదుగా జన్మిస్తారు...యువకుల ప్రాణం కోసం.. తమ ఒంటిపై చీరలు తీసి మరీ... తమ మానాలను సైతం పక్కనపెట్టి చేసిన సహాయం ఇలాంటి తల్లులు కడుపున ఎందుకు పుట్టలేదా అన్న బాధ  కలగకమానదు..... ప్రస్తుతం సమాజంలో మానవత్వం చచ్చిపోయింది. కళ్లెదుట ప్రాణం పోతున్నా.. కనీసం ఎవరూ స్పందించడం లేదంటూ రోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు మంచి మనసు ఉన్న మహాత్ములు ఉన్నారు. ఈ పైన ఫోటోలో కనిపిస్తున్న స్త్రీలే అందుకు నిదర్శనం. తమ కళ్ల ముందు ప్రాణాలు పోతున్న వ్యక్తులను కాపాడేందుకు వీరు.. తమ ఒంటిపై ఉన్న చీరలను తీసి మరి వారిని కాపాడారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం పెరంబళూరు జిల్లా కొట్టరాయి ప్రాంతానికి చెందిన మహిళలు.. తమ మానాన్ని పక్కన పెట్టి యువకుల ప్రాణం నిలబెట్టారు. స్థానికంగా ఉన్న ఓ డ్యామ్ లో కొందరు కుర్రాళ్లు ప్రమాదవశాత్తు పడిపోయారు. వారిని చూసిన ముగ్గురు మహిళలు.. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఎలాంటి తాడు లేకపోవడంతో.. తమ ఒంటిపై ఉన్న చీరలను విప్పదీసి.. ఆ మూడింటినీ ముడి వే...

హోటల్ స్వర్ణ ప్యాలస్‌లో భారీ అగ్ని ప్రమాదం

 

మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ టీజర్

 ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మహేష్ ఇప్పుడు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశు రామ్ తో సర్కార్ వారి పాట సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైకి ఇంకా వెళ్లకపోయినా అభిమానుల్లో మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇప్పటికే మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన మహేష్ బాబు మూడవ సారి కూడా 100 కోట్లు కొట్టబోతున్నాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత రెండు సార్లకు వంద కోట్లు కొట్టిన హీరో కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.మాములు సినిమాలతో కూడా ఆయన 100 కోట్ల రూపాయిల షేర్ ని చాల తేలికగా కొడుతున్నారు.ఇది మహేష్ బాబు స్టార్ డమ్ కి ఉదాహరణ ఇది ఇలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నుండి లీక్ అయినా ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటి వరుకు మహేష్ బాబు ని మనం ఈ లుక్ లో ఎప్పుడ...