Skip to main content

Posts

Showing posts from July, 2020

పవన్ కళ్యాణ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసింది రాంగోపాల్ వర్మ హీరోయిన్ శ్రీ రాపాక(స్వీటీ). రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ పబ్లిక్ అటెన్షన్ ను డ్రా చేస్తుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఈమె టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూ లో శ్రీ రాపాక(స్వీటీ) మాట్లాడుతూ.. “ఇప్పుడున్న హీరోల్లో నాకు పవన్ కళ్యాణ్‌‌ అంటే క్రష్. గతంలో ఆయన్ని కలవాలి అని రెండు మూడు సార్లు ట్రై చేశాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. దాంతో నిరాశ చెంది ఇక ట్రై చెయ్యలేదు. పవన్‌ కళ్యాణ్ ను కలవాలని రాసుంటే.. అదే జరుగుతుంది. కాబట్టి ఎవ్వరినీ బ్రతిమిలాడకూడదు అని డిసైడ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు పిలవాలే కానీ డేటింగ్ చెయ్యడానికి కూడా నేను రెడీ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది శ్రీ రాపాక.టాలీవుడ్ కు శ్రీ రాపాక కొత్తేమీ కాదు. గత పదేళ్ల నుండీ టాలీవుడ్ లో ఉన్న అన్ని ప్రొడక్షన్ హౌస్ లలోనూ ఈమె పని చేసింది. ఈమె ఓ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్.పెద్ద పెద్ద నిర్మాతల దగ్గర.. అలాగే డైరెక్టర్ల దగ్గర ఈమె పనిచేసింది. ఇక రాంగోపాల్ వర్మ అలాగే లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు మరిం...

తెలంగాణ సీఎంగా కోట శ్రీనివాసరావు.. ఇది నిజం!

టాలీవుడ్‌లో కోట శ్రీనివాసరావు పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు.కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమాలు చేస్తున్న ఈ విలక్షణ నటుడు, కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. భారతదేశంలోని దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించి తనదైన మార్క్‌ను వేసిన ఈ నటుడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు. అయితే కాస్త ఆగండి.ఆయన ముఖ్యమంత్రి అయ్యింది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో మాత్రమే. తన యాక్టింగ్ కెరీర్‌లో అనేకసార్లు ముఖ్యమంత్రి పాత్రల్లో నటించిన కోట, తెలంగాణ సీఎం పాత్రలో తొలిసారి నటిస్తున్నాడు. ఇక ఈ పాత్ర ఆయన చేయబోయే సినిమాకే కీలకం కానుండటం మరో విశేషం. టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నాడు.శుక్రవారం కోట పుట్టినరోజు సందర్భంగా సదరు చిత్ర యూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆర్.రామన్న చౌదరి అనే పాత్రలో తొలిసారి తెలంగాణ సీఎంగా కోట కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాను సీటీఎస్ స్టూడియోస్, ఎస్టీవీ ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా చరణ్ రోరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మొత్తానికి చాలా ర...

కొత్త హీరోయిన్ ని ముద్దులతో నలిపేసిన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ…!

వంద చెత్త సినిమాలు తీసినా…101 వ సినిమాకు కూడా ప్రేక్షకులు వచ్చేలా చేసుకోగల ఘనుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా మేకింగ్ కోసం 5 శాతం బుర్ర వాడుతున్న వర్మ, 95 శాతం దాని పబ్లిసిటీ కి వాడేస్తున్నాడు. కొన్నాళ్లుగా వర్మ తీస్తున్న ఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. కానీ ఆయన ప్రతి సినిమాకు మినిమమ్ వసూళ్లు దక్కుతున్నాయి. 10 రూపాయలతో సినిమా తెరకెక్కించి, తన పాపులారిటీ, పబ్లిసిటీ తెలివితేటలతో 100 సంపాదిస్తున్నాడు వర్మ. ఈజీ మనీకి అలవాటు పడిన వర్మ ఆ పంథా వదలడం లేదు. క్లైమాక్స్ మూవీ చెత్తగా ఉందని పెదవి విరిచిన ప్రేక్షకులు 200 రూపాయలు చెల్లింది, నganam మూవీ చూశారు. ఈ రెండు చిత్రాలు వర్మకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ స్పూర్తితో థ్రిల్లర్ అనే మరో మూవీని వర్మ ప్రారంభించారు. నganam చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను హీరోయిన్‌గా పరిచయంచేసిన వర్మ మూడు రోజుల క్రితం అప్సర రాణి అనే మరో కొత్త యువతిని పరిచయం చేసాడు. ఆమెతో థ్రిల్లర్ అనే ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఐతే అప్సర రాణి కొత్త అమ్మాయి కాదు. ఈ హీరోయిన్ అసలు పేరు అంకిత మహారాణా. 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్ల...

బైక్ కొనాలి అనుకునే వారికీ గుడ్ న్యూస్, ఏకంగా 15 వేలు తగ్గించిన హీరో.

దిగ్గజ వాహన తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా తన టూవీలర్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. దేశంలో బీఎస్ 6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 వాహనల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే బీఎస్ 4 వాహనాలు విక్రయించడానికి లాక్ డౌన్ ముగిసిన తర్వాత 10 రోజులే గడువు ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరో మోటొకార్ప్ తన బీఎస్ 4 వాహనాలపై ఏకంగా రూ.15 వేల తగ్గింపును అందిస్తోంది. అయితే ఓ వైపు లాక్‌డౌన్, మరో వైపు కొత్త వాహన చట్టం అమలులోకి రావడంతో మోటార్ వాహనాల తయారీ రంగ సంస్థలు ఢీలా పడ్డాయి. దీంతో తమ సేల్స్ పెంచుకోవడంతో పాటు కొత్త బైక్ కొనాలని అనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల హీరో మోటోకార్ప్ సరికొత్త డిస్కౌంట్ తో ముందుకు వచ్చింది. బైక్, స్కూటర్ కొనేవారికి రూ. 15 వేల వరకు తగ్గింపు ఇస్తామని తెలిపింది. అయితే ఇది కేవలం బీఎస్ 4 వాహనాలకు మాత్రమేనని షరతులు విధించారు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 వాహనల విక్రయాలు ప్రారంభం కావడంతో గతంలో తయారు చేసిన బీఎస్ 4 వాహనాలు అలాగే మిగిలిపోయాయి. వాటిని అమ్ముకునే సమయంలోనే లాక్‌డౌన్ విధించడంతో కేంద్రం వారికి వెసులుబాటు ఇచ్చింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత 10 ...

ట్రాక్టర్ ఉల్టా కావడంతో అక్కడ ఉన్న SI POLICE తన వాహనంలో తీసుకుని వెళ్లి ప్రాణాలు కాపడినరు.

సైదాపూర్ మండలం గుణపూర్ గ్రామానికి చెందిన బాషావేని కిరణ్ ట్రాక్టర్ తో పొలం దున్నతుండగా ట్రాక్టర్ ఉల్టా కావడంతో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో SI ప్రశాంత్ రావు గారు తన పోలీస్ వాహనం లో తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.

సుశాంత్ చనిపోయేముందు గూగుల్​లో ఏం సెర్చ్ చేశాడంటే…!

బాలీవుడ్ న‌ట‌డు సుశాంత్​ సింగ్​ మ‌ర‌ణం యావ‌త్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓ కుదుపు కుదిపిన విష‌యం తెలిసిందే. కాగా అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి రోజుకో కొత్త కోణం వెలుగులోకి వ‌స్తుంది. బాలీవుడ్ న‌ట‌డు సుశాంత్​ సింగ్​ మ‌ర‌ణం యావ‌త్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓ కుదుపు కుదిపిన విష‌యం తెలిసిందే. కాగా అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి రోజుకో కొత్త కోణం వెలుగులోకి వ‌స్తుంది. తాజాగా ఫోరెన్సిక్​ రిపోర్టులో ఆస‌క్తిక‌ర విష‌యాలు రివీల్ అయ్యాయి. సూసైడ్ కు ముందు గూగుల్​లో తన గురించే సుశాంత్ సెర్చ చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. అతడి గురించి ఈ మ‌ధ్యకాలంలో వచ్చిన కొన్ని కథనాలు చదివాడని పేర్కొన్నారు. జూన్​ 14న ఆత్మ‌హ‌త్య‌కు కొద్ది నిమిషాల ముందు అంటే ఉదయం 10:15 గంటల ప్రాంతంలో, సుశాంత్​ తన పేరునే గూగుల్​ చేసినట్లు విచార‌ణ‌లో తెలిసింది. అదే సమయంలో ప్రూట్ జ్యూస్ తాగిన‌ట్లు అధికారులు గుర్తించారు. తరచుగా గూగూల్​లో తన పేరును సెర్చ్​ చేసి..త‌న టీమ్ తో మాట్లాడేవాడ‌ని వివరించారు. ఈ క్రమంలోనే తన ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బార్చేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నట్లు అతడు భావించినట్లు వివ‌రించారు. ఇటీవల పోస్టుమార్టం నివేదికలో సుశాంత్​ ఉరివేసు...

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!ఏపీకి రెయిన్

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ దిశగా ఒంపు తిరిగడంతో.. ఈ ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే శుక్రవారం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్సీపట్నం,హిరమండలం, కూనవరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. కాలువలు, కొండగెడ్డలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మాకవరపాలెంలో యాతపేట, కొత్తవీధి ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో మురుగు కాలువలు, రోడ్లు ఏకమయ్యాయి. మన్యంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం,వారికి CITU కార్యకర్తలు డిమాండ్లు తెలుపుతూ నిరసన వ్యక్తం చేసారు.

తండ్రీకొడుకుల లాకప్ మరణంపై రజనీకాంత్ ఆవేదన

తండ్రీకొడుకులను  అరెస్ట్ చేసిన పోలీసులు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్న రజనీకాంత్ తమిళనాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొబైల్ షాపు ఓనర్లైన వీరిని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపు తెరిచారంటూ పోలీసులు అరెస్టు చేశారు. లాకప్ లో ఉన్న వీరు రెండు రోజుల తేడాతో మృతి చెందారు. వీరి మృతిపై స్థానికులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. పోలీసులే హత్య చేశారంటూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును విచారించిన హైకోర్టు... ఈ కేసును సీబీఐ స్వీకరించేంత వరకు సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. ఈ ఘటనపై సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు. కొందరు పోలీసులు ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఏపీ సీఎంపై పూరి జగన్నాథ్ ప్రశంసలు

ఏపీ ఇవాళ సీఎం జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా విస్తతరిస్తున్న వేళ జగన్ చేసిన ఈ పనికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురిపిస్తోంది.  ఏపీ సీఎం జగన్  ఇవాళ రాష్ట్రంలో 104, 108 సర్వీసుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాథ్  జగన్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ట్విట్టర్ వేదికగా హ్యాట్పాఫ్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తులు మరియు తీవ్రమైన అమరికల కోసం AP లోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ‘108,104’ అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన జగన్ గారికి అభినందనలు అంటూ పూరి ట్వీట్ చేశారు. ఏపీలో మరో గొప్ప కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రజారోగ్య రంగంలో ప్ర...

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1:  దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.  కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...